తిరుమల లడ్డూ ప్రసాద వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్

77பார்த்தது
తిరుమల లడ్డూ ప్రసాద వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్
తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు పరిధిలో నిజానిజాలు బయటకు వస్తాయని సుబ్రమణ్య స్వామి తెలిపారు.

தொடர்புடைய செய்தி