యువతి రైలులో కూర్చుని ఫోన్ చూస్తుండగా లాక్కొని పారిపోయిన దొంగ (వీడియో)

78பார்த்தது
ప్రస్తుత సమాజంలో ఫోన్ లేకపోతే రోజు గడవదు. ముఖ్యంగా యువత నిత్యం ఫోన్‌లోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఫోన్‌ల దొంగతనాలు పెరిగిపోయాయి. బస్సులు, రైళ్లలో ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా రైలులో కూర్చొని ఫోన్ చూస్తున్న యువతికి బిగ్ షాక్ తగిలింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ను బయట నుంచి ఓ వ్యక్తి లాక్కొని పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி