రేపు టీమిండియా బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే‌!

81பார்த்தது
రేపు టీమిండియా బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే‌!
భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జట్టు సభ్యులంతా స్టేడియాన్ని వీడతారు.

தொடர்புடைய செய்தி