సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ.. సుద్ద ముక్క పై వినోభా భావే

74பார்த்தது
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి బుధవారం భూదాన ఉద్యమ పితామహుడు వినోభా భావే జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై వినోభా భావే ప్రతిమను చెక్కి ఆయన పై తనకు ఉన్న జాతీయ భావాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி