విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: కమిషనర్

71பார்த்தது
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: కమిషనర్
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలను గురువారం మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మండల విద్యాధికారి సలీం షరీఫ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో జిల్లా స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంకెల నిరంజన్ రెడ్డి, ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி