మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులుo

81பார்த்தது
మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులుo
కోదాడ కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల 1985-88 బిఎస్సీ పూర్వ విద్యార్థులచే ఏర్పాటు చేసిన భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడలోని భవాని నగర్, గోపిరెడ్డినగర్, బంజర కాలనీల వరద బాధితులకు, యాచకులకు, వికలాంగులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యస్ యస్ రావు, న్యాయసలహాదారు రాజారాం, సభ్యులు నారపరెడ్డి, శ్రీరామ్ కోటమ్మ, నరేష్, గోపాలం, వీరమ్మ, వేంకటేశ్వర్లు, రాజేష్, సైదులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி