33 సార్లు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

84பார்த்தது
33 సార్లు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ 33 సార్లు రక్త దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువారం కోదాడ లో ఓ వైద్య శాలలో చికిత్స పొందుతున్న తెల్లాకుల సుబ్బ లక్ష్మమ్మ కు ఓ పాజిటీవ్ రక్త దానం చేసి ఆదుకున్నారు. రాజశేఖర్ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా రక్త దాతను ట్రస్ట్ అధ్యక్షుడు గాధం శెట్టి శ్రీనివాసరావు అభినందించారు.

தொடர்புடைய செய்தி