కాంతులు విరజిమ్మిన దీపోత్సవం

70பார்த்தது
కోదాడ పట్టణంలోని నయా నగర్ లో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల్లో భాగంగా శనివారం స్వామివారి మండపంలో దీపోత్సవం కన్నుకుల పండుగగా నిర్వహించారు. దీపాల వెలుగులో మండపం ప్రత్యేక శోభను అలుముకుంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி