త్రాగునీటి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ షేక్ మదార్

74பார்த்தது
త్రాగునీటి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ షేక్ మదార్
కోదాడ పట్టణంలోని స్థానిక తొమ్మిదో వార్డు సాలార్జంగ్ పేట కాలనీలో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో వెంటనే స్పందించిన స్థానిక కౌన్సిలర్ షేక్ మదర్ తన సొంత ఖర్చులతో నూతన పైపులైను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు కౌన్సిలర్ కి సోమవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி