వై ఎస్ షర్మిల శాంతినగర్ రాక

8680பார்த்தது
వై ఎస్ షర్మిల శాంతినగర్ రాక
ఖమ్మం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకుని వైయస్ షర్మిల సూర్యాపేట జిల్లా శాంతినగర్ గ్రామంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రభుత్వంలో అమలు కావడం లేదని ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி