కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు

61பார்த்தது
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు ఆరోపించారు. అదివారం హుజూర్ నగర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్- ఉపాధి- సంక్షేమం- కనీస వేతనాలు అనే అంశంపై సమావేశం జరిగింది. బడ్జెట్లో ఉపాధి హామీకి కేవలం 86, 000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం తగదన్నారు.

தொடர்புடைய செய்தி