గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము.. వీడియో వైరల్

67பார்த்தது
గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పాము హల్‌చల్ చేసింది. ఈ ఘటన తాజాగా వైరల్‌గా మారిన ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. జబల్‌పూర్ నుంచి ముంబైకి వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము కనిపించింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోచ్ జీ3లో సీటు నంబర్ 23కి సమీపంలో పాము కనిపించినట్టు వీడియోలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி