వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

62பார்த்தது
వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని భగవంత రావు నగర్ లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథున్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండప నిర్వహకులు ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி