భూసేకరణ అభ్యంతరాలు పారదర్శకంగా పరిష్కరించాలి: కలెక్టర్

67பார்த்தது
భూసేకరణ అభ్యంతరాలు పారదర్శకంగా పరిష్కరించాలి: కలెక్టర్
భూ సేకరణపై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో ఎన్టిపిసి సంస్థ యాష్ పౌండ్ నిర్మాణానికి అవసరమైన 606 ఎకరాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సేకరణపై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓలు గంగయ్య, హనుమా నాయక్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி