పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్: ఎమ్మెల్యే

76பார்த்தது
పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్: ఎమ్మెల్యే
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడే దశకు చేరుకున్న 62. 5 మెగా వాట్ల బి- థర్మల్ పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్థానికులలో ఉపాధి ఆశలు మొదలయ్యాయి. శుక్రవారం రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி