కేంద్ర బృందం పర్యటన.. పథకాలపై ఆరా

52பார்த்தது
కేంద్ర బృందం పర్యటన.. పథకాలపై ఆరా
పెద్దపల్లి మండలం మూలసాల, రాగినేడు గ్రామాల్లో సోమవారం కేంద్ర బృందం పర్యటించింది. ఈసందర్బంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించిన నిధులతో చేపట్టిన పనులు, పెన్షన్లు, గ్రామపంచాయతీ రికార్డులు, పీఎంఎఫ్ఎంఈ ద్వారా లబ్ది పొందిన వారితో ఉపాధిపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎల్ఎం టీం బాలమురళి, సునీల్, ఎంపీడీవో, ఎంపీఓ, ఏపీవో, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி