యువతకు ఉపాధి కల్పనే తమ లక్ష్యం: ఐటీ మంత్రి

64பார்த்தது
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సెంటిలియన్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటి మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంపెనీ ప్రతిని ధులను మంత్రి అభినందిం చారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி