లండన్ లో కరీంనగర్ జిల్లా వాసుల గణేశ్ నిమజ్జన వేడుకలు

67பார்த்தது
లండన్ లో కరీంనగర్ జిల్లా వాసుల గణేశ్ నిమజ్జన వేడుకలు
లండన్ లో గణేశ్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ మేడిచెట్టి నరేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి మూడు రోజుల పాటు పూజల అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపు 200కు పైగా తెలుగువారు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி