బోయినపల్లి కల్వర్టు వద్ద రాకపోకలు నిలిపివేత

50பார்த்தது
బోయినపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో నీరు నిలిచింది. బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టు పై నుండి నిరు వెళ్లడంతో రాకపోకలు నిలిపివేసిన ఎస్సై పృథ్వీధర్ గౌడ్. బోయినపల్లి నుండి కోదురుపాక మధ్యలో ఉన్న కల్వర్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షానికి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

தொடர்புடைய செய்தி