ప్రాణాంతకంగా తయారైన రోడ్డు

65பார்த்தது
జహీరాబాద్ పట్టణంలో బీదర్ కు వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న రోడ్లు చిన్నపాటి వాగులుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పడ్డ వర్షాల వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఎంతోమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రభుత్వం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద తాత్కాలిక రోడ్డును నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி