పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: మంత్రి

69பார்த்தது
పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: మంత్రి
హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఏర్పాటు చేస్తున్న టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు సమావేశంలో కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி