సెబీ చీఫ్‌కు రిటైర్మెంట్ తర్వాత జీతం చెల్లించలేదు: కాంగ్రెస్ ఆరోపణలపై వివరణ ఇచ్చిన ICICI బ్యాంక్

80பார்த்தது
సెబీ చీఫ్‌కు రిటైర్మెంట్ తర్వాత జీతం చెల్లించలేదు: కాంగ్రెస్ ఆరోపణలపై వివరణ ఇచ్చిన ICICI బ్యాంక్
2017లో సెబీలో చేరిన తర్వాత సెబీ చీఫ్ మాధబి పురీ బుచు‌కు రూ.16.8 కోట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై ICICI బ్యాంక్ వివరణ ఇచ్చింది. "మేం బుచ్ రిటైర్మెంట్ ప్రయోజనాలు తప్ప ఎలాంటి జీతం లేదా ESOP చెల్లించలేదు. బుచ్ సర్వీస్ కాలానికి సంబంధించిన చెల్లింపులు మాత్రమే చేశాం," అని తెలిపింది.

தொடர்புடைய செய்தி