ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి

68பார்த்தது
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్ చేశారు. జహీరాబాద్ పట్టణంలో గల ఆర్డీవో కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాణిక్ రావు ఈ విషయం చెప్పారు.

தொடர்புடைய செய்தி