24 న వికలాంగులకు సదరం శిబిరం

85பார்த்தது
24 న వికలాంగులకు సదరం శిబిరం
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 24వ తేదీన వికలాంగులకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శనివారం ప్రకటనలో తెలిపారు. శిబిరంకు సంబంధించిన స్లాట్ ఈనెల 17వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు. మీ సేవలో బుక్ చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி