సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ

63பார்த்தது
సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ
సీతారాం ఏచూరి మరణంతో సంతాప సూచికంగా సీపీఎం ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు అరుణ పతాక ర్యాలీ శనివారం నిర్వహించారు. చౌరస్తా వద్ద సంతాప సభ కార్యక్రమాన్ని జరిపించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி