సంగారెడ్డిలో రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే

64பார்த்தது
ఫార్మాసిటీ రద్దు చేయాలని కోరుతూ న్యాల్కల్ మండలం డప్పురు గ్రామ రైతులు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫార్మసిటీ రద్దు చేసే వరకు రైతుల పక్షాన ఆందోళన చేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி