ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం: సీపీఎం

82பார்த்தது
ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం: సీపీఎం
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిద్దమని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ సమీపంలోని విగ్రహం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం, రాజయ్య, మాణిక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி