ఉచిత వైద్యం కోసం ఉద్యమిద్దాం

79பார்த்தது
ఉచిత విద్య, వైద్యం కోసం ఉద్యమిద్దమని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంఘ సభ్యత్వం చేయాలని చెప్పారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி