పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా

66பார்த்தது
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా
సంగారెడ్డి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ సర్దర్ అన్నారు. సంగారెడ్డి పట్టణ ఎస్సైగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

தொடர்புடைய செய்தி