అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎస్పి

72பார்த்தது
అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎస్పి
జిల్లాకు వచ్చిన ట్రైనీ ఎస్సైలు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పి రూపేష్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు పది మంది ట్రైనీ ఎస్సైలు వచ్చినట్లు చెప్పారు. సమాజ సేవ చేసేందుకు పోలీసు శాఖ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி