ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయించిన ఘనత పిఆర్టియుదే: ఎమ్మెల్సీ

66பார்த்தது
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయించిన ఘనత పిఆర్టియుకే దక్కిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రగోతం రెడ్డి అన్నారు. పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మణ్ సన్మాన సభ శనివారం రాత్రి కోతిరెడ్డిపల్లి లోని విద్యానగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టెట్ రద్దు చేయించడంతోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినట్లు చెప్పారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி