16న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

82பார்த்தது
16న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
ఈనెల 16వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ రోజు సెలవు కావడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ కార్యాలయంకు ఎవరూ రావద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி