ప్రభుత్వ పాఠశాలకు 24. 40 కోట్ల నిధులు విడుదల

71பார்த்தது
ప్రభుత్వ పాఠశాలకు 24. 40 కోట్ల నిధులు విడుదల
జిల్లాలోని 1229 ప్రభుత్వ పాఠశాలలకు 24. 40 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. మొదటి విడతగా 50 శాతం నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఇది నిధులు నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో జమ అవుతాయని పేర్కొన్నారు. పాఠశాల అవసరాల నిమిత్తం వాడుకోవచ్చని సూచించారు.

தொடர்புடைய செய்தி