పటేల్ గూడా ఉపాధ్యాయురాలిని సన్మానించిన డీఈఓ

55பார்த்தது
పటేల్ గూడా ఉపాధ్యాయురాలిని సన్మానించిన డీఈఓ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అమీన్ పూర్ మండలం పటేల్ గూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నాగేశ్వరి ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఒకే ఉపాధ్యాయురాలుగా ఉండి ఐదు తరగతులకు నాణ్యమైన భోధన అందించడం అభినందనీయం అని చెప్పారు. విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేసినందుకు రాష్ట్రస్థాయి అవార్డు వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி