తాపీ పనికి వెళ్తున్నానని చెప్పి!

70பார்த்தது
తాపీ పనికి వెళ్తున్నానని చెప్పి!
మేస్త్రి పనికని ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాలు. బీరంగూడకు చెందిన అడ్డాల జయరాజ్(25) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 8న తాపీ పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా సమాచారం దొరకకపోవడంతో భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி