మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: డిఎస్పీ

62பார்த்தது
మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: డిఎస్పీ
గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో వినాయక మండప నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండప నిర్వాహకులు డ్రెస్ కోడ్, బ్యాడ్జీలు ధరించాలని సూచించారు. నిమజ్జనంలో డిజె సౌండ్ కు అనుమతి లేదని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி