జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి: డీఈవో

63பார்த்தது
జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపాలి: డీఈవో
జిల్లా స్థాయి క్రీడా పోటీలో విద్యార్థులు ప్రతిభ చూపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరులోని మైత్రి మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను రెండో రోజైన మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி