నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందచేత

67பார்த்தது
నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందచేత
కల్హేర్ మండలంలోని పోమ్యనాయక్ తాండకు చెందిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకొని వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు గుఱ్ఱపు మచ్చేందర్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ సాగర్, తాండ పెద్దలు దేవసూత్ సాగర్, రాందాస్ జగరాం, అన్సీబాయ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி