మంగల్ పేటలో శతాధిక వృద్ధురాలు మృతి

60பார்த்தது
మంగల్ పేటలో శతాధిక వృద్ధురాలు మృతి
నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్ పేటలో సార గంగాబాయి జైస్వాల్ (110) అనే శతాధిక వృద్దురాలు గురువారం మృతి చెందింది. ఈమె గత కొంతకాలంగా అస్వస్థతకు గురైందన్నారు. ఈమె చనిపోయే కొంత కాలం వరకు తన పనులు తానే చేసుకుందన్నారు. సార గంగాబాయి జైస్వాల్ కుమనవళ్లు, మునిమనవళ్లు ఉన్నారని కాలనీ వాసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி