నేడు జోగిపేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

73பார்த்தது
నేడు జోగిపేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
జోగిపేట పట్టణ పరిధిలోని అన్నాసాగర్ విద్యుత్ ఉపకేంద్రంలో ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్నాసాగర్ తో పాటు పోసానిపేట, కిచ్చన్న పల్లి, మన్ సాన్ పల్లి, రోళ్లపాడు, నేరేడు గుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు.

தொடர்புடைய செய்தி