బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

78பார்த்தது
బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. చౌటకూరు మండలం కోర్పోలు గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గర్భిణీలు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో మాసోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி