ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

59பார்த்தது
ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలి: కలెక్టర్
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటింటి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలిపేలా ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని బిఎల్ఓ లకు సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி