పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

65பார்த்தது
పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఆందోలు మండలం నేరేడు గుంట పంచాయతీ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ఉన్నారు.

தொடர்புடைய செய்தி