సబ్ కా సాత్- సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్: సీఎం రేవంత్

1038பார்த்தது
సబ్ కా సాత్- సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్: సీఎం రేవంత్
కేంద్రం తెలంగాణ పట్ల కక్ష చూపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అనే పదం పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదన్నారు. వివక్ష లేకుండా తానే స్వయంగా ప్రధాని మోదీని కలిసినట్టు వివరించారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి మంత్రులు, తాను నిధులు ఇవ్వాల‌ని కోరామని తెలిపారు.

தொடர்புடைய செய்தி