ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

85பார்த்தது
ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
షాద్ నగర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే సమయంలో బస్సులు లేక అవి రాక, వచ్చిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఊగిపోయారు. షాద్ నగర్ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி