షాద్ నగర్ ఎమ్మెల్యే మీడియా సమావేశం

65பார்த்தது
షాద్ నగర్ ఎమ్మెల్యే మీడియా సమావేశం
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నాయకులను రక్షించుకునే పనిలో బిఆర్ఎస్ పార్టీ పడిందని, ఇందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి కోసం బిఆర్ఎస్ అగ్రశని నాయకులందరూ వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు.

தொடர்புடைய செய்தி