ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సంతృప్తి: ఎమ్మెల్సీ

81பார்த்தது
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సంతృప్తి: ఎమ్మెల్సీ
ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సంతృప్తి లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని పలు వార్డులలో గణేష్ మండపాల వద్ద పర్యటించి పూజలు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. మున్సిపాలిటిలో జిపి క్వార్టర్స్, గాంధీనగర్ కాలనీ, 19వ వార్డ్, 22వ వార్డ్, గణేష్ మండపాలలో పూజ & అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி