షాద్‌నగర్ లో రైతు రుణమాఫీ ధర్నా

81பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజన్ నేతృత్వంలో గురువారం జరిగిన రైతు రుణమాఫీ ధర్నాకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி