తిరుపతి కల్తీ లడ్డు దోషులను కఠినంగా శిక్షించాలి: తపస్

72பார்த்தது
తిరుపతి కల్తీ లడ్డు దోషులను కఠినంగా శిక్షించాలి: తపస్
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడటం వల్ల దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బ తినడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తేవలసిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టిపియుఎస్ పరిగి మండల శాఖ తరపున తీవ్రంగా డిమాండ్ చేస్తూ మండల ఉప తహసీల్దార్ కి సోమవారం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు బుచిలింగం, చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி