బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న మంత్రులు

84பார்த்தது
బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న మంత్రులు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడిని రాష్ట్ర మంత్రులు గురువారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు గణేష్ మండపానికి చేరుకొని పూజా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி